డీఎడ్ ద్వితీయ సంవత్సర ఫలితాల వెల్లడి
http://ded.bseap.org/
అభ్యర్థుల ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న డీఎడ్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను డిసెంబర్ 11న (గురువారం) ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదలచేసింది. ఉపాధ్యాయుల నియామకాలకుదరఖాస్తుల స్వీకరణ మొదలైన నేపథ్యంలో ఈ ఫలితాల వెల్లడికి ప్రాధాన్యం చేకూరింది. 25,739మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 19,882(77.24%) మంది ఉత్తీర్ణత సాధించారు. పునఃకూడిక కోసం ఈ నెల 21వ తేదీలోగా సబ్జెక్టుకు రూ.500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఏపీ విద్యా శాఖ కమిషనర్ ఉషారాణి సూచించారు.
http://ded.bseap.org/
http://ded.bseap.org/
అభ్యర్థుల ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న డీఎడ్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను డిసెంబర్ 11న (గురువారం) ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదలచేసింది. ఉపాధ్యాయుల నియామకాలకుదరఖాస్తుల స్వీకరణ మొదలైన నేపథ్యంలో ఈ ఫలితాల వెల్లడికి ప్రాధాన్యం చేకూరింది. 25,739మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 19,882(77.24%) మంది ఉత్తీర్ణత సాధించారు. పునఃకూడిక కోసం ఈ నెల 21వ తేదీలోగా సబ్జెక్టుకు రూ.500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఏపీ విద్యా శాఖ కమిషనర్ ఉషారాణి సూచించారు.
http://ded.bseap.org/
Comments
Post a Comment