* ఏపీ మంత్రి రావెలగన్నవరం (కృష్ణా):రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్బాబు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలందావాజిగూడెం ఎస్సీ బాలికల మోడల్ వసతి గృహాన్ని ఆయన నవంబరు 23న ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ శాఖల్లో సుమారు 2500 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిందని తెలిపారు.
Www.teacher4us.com
Www.teacher4us.com
Comments
Post a Comment